పూడి శ్రీహరికి మరోసారి బెయిల్ మంజూరు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి మరోసారి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం కుప్పం కోర్టులో హాజరుపరిచారు.

పూడి శ్రీహరికి మరోసారి బెయిల్ మంజూరు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి మరోసారి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం కుప్పం కోర్టులో హాజరుపరిచారు.