ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్.. తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు షెడ్యూల్ మారింది, పూర్తి వివరాలివే

Tirumala Express 1852218521 Extended To Guntakal: విశాఖ-కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‏ను గుంతకల్లు వరకు పొడిగించారు. విశాఖ-కడప-విశాఖ మధ్య నడిపే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (1852118522) రైలు ఇకపై గుంతకల్లు వరకు వెళుతుంది. ఈ నెల 12 నుంచి కొత్త షెడ్యూల్ అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. మైసూరు-కాకినాడటౌన్‌ స్పెషల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును రెగ్యులర్ చేశారు. ప్రయాణికులు ఈ మార్పుల్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.

ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్.. తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు షెడ్యూల్ మారింది, పూర్తి వివరాలివే
Tirumala Express 1852218521 Extended To Guntakal: విశాఖ-కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‏ను గుంతకల్లు వరకు పొడిగించారు. విశాఖ-కడప-విశాఖ మధ్య నడిపే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (1852118522) రైలు ఇకపై గుంతకల్లు వరకు వెళుతుంది. ఈ నెల 12 నుంచి కొత్త షెడ్యూల్ అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. మైసూరు-కాకినాడటౌన్‌ స్పెషల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును రెగ్యులర్ చేశారు. ప్రయాణికులు ఈ మార్పుల్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.