పినరయి కుమార్తెకు ఈడీ సమన్లు...జూన్ 12న విచారణకు రమ్మంటూ పిలుపు
కొచ్చి: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఇసుక మైనింగ్ సంస్థ ‘కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్