పెన్షన్స్పై ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం: ఎంపీ శివనాథ్
పెన్షన్స్పై తమ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతుందని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాఖ్యానించారు. ఆయా సమస్యలు పరిష్కరానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.