పబ్లిష్ కాలేదన్నారుగా..ఇదిగో నరవణె బుక్ : రాహుల్ గాంధీ

2020లో లడఖ్​లోకి చైనా యుద్ధ ట్యాంకులు ప్రవేశిస్తున్నాయని, తాము ఏం చేయాలని అప్పటి ఆర్మీ చీఫ్ నరవణె రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ను, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్​ను సంప్రదించారు.

పబ్లిష్ కాలేదన్నారుగా..ఇదిగో నరవణె బుక్ : రాహుల్ గాంధీ
2020లో లడఖ్​లోకి చైనా యుద్ధ ట్యాంకులు ప్రవేశిస్తున్నాయని, తాము ఏం చేయాలని అప్పటి ఆర్మీ చీఫ్ నరవణె రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ను, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్​ను సంప్రదించారు.