ప్రజలు ఇబ్బంది పడకుండా.. పెట్రోల్, డీజిల్ సరఫరా పెంచాలి: సీఎం ఆదేశం

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా సోమవారంలోపు పెంచాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం నాటికి పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని ఆదేశించారు.

ప్రజలు ఇబ్బంది పడకుండా.. పెట్రోల్, డీజిల్ సరఫరా పెంచాలి: సీఎం ఆదేశం
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా సోమవారంలోపు పెంచాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం నాటికి పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని ఆదేశించారు.