"ప్రతి రాష్ట్రానికీ ప్రయోజనం చేకూరుతుంది": లోక్‌సభ బలాన్ని పెంచడంపై ప్రధాని మోదీ

మహిళా సాధికారత దిశగా భారత్ ఒక చారిత్రాత్మక మలుపు తీసుకోబోతోంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రతువులో ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ సీట్లు పదో, ఇరవో కాకుండా ఏకంగా 50 శాతం వరకు పెంచేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మహిళా సాధికారత దిశగా భారత్ ఒక చారిత్రాత్మక మలుపు తీసుకోబోతోంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రతువులో ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ సీట్లు పదో, ఇరవో కాకుండా ఏకంగా 50 శాతం వరకు పెంచేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.