రేపే బిగ్ డే: కాళేశ్వరం 'ఘోష్' కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు.. రాజకీయ వర్గాల్లో నరాలు తెగే ఉత్కంఠ!
తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై రేపు (బుధవారం) రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది.