పారిశ్రామిక దిగ్గజం జీఎన్ నాయుడు మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం..
రీజెన్సీ పరిశ్రమల అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎన్ నాయుడు మృతిపై ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు.