పరిహారం చెల్లించిన ఇన్సూరెన్స్‌ కంపెనీ

పత్తికొండలో పంచాయతీరాజ్‌లో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీర్‌ శ్రీనివాసులు కుటుంబానికి రూ.1.24,12,507 నష్టపరిహారం చెక్కును జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి అందజేశారు

పరిహారం చెల్లించిన ఇన్సూరెన్స్‌ కంపెనీ
పత్తికొండలో పంచాయతీరాజ్‌లో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీర్‌ శ్రీనివాసులు కుటుంబానికి రూ.1.24,12,507 నష్టపరిహారం చెక్కును జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి అందజేశారు