పాలకుల మోసాలను రట్టు చేయాలి

పాలకుల మోసాల గుట్టును రట్టు చేసేందుకు ప్రజా కళాకారులు నడుం బిగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. బూర్జువా కళలకు ప్రత్యామ్నాయంగా ప్రజాకళలు నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

పాలకుల మోసాలను రట్టు చేయాలి
పాలకుల మోసాల గుట్టును రట్టు చేసేందుకు ప్రజా కళాకారులు నడుం బిగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. బూర్జువా కళలకు ప్రత్యామ్నాయంగా ప్రజాకళలు నిలవాల్సిన అవసరం ఉందన్నారు.