తౌషిక్‌ మృతిపై ముమ్మర దర్యాప్తు

విద్యార్థి తౌషిక్‌ మృతిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మండలంలోని మూలగుంట పాడు శ్రీచైతన్య నవోదయ స్కూల్‌ హాస్టల్‌లో ఫిబ్రవరి 14న కనిగిరి చెందిన ఆరవ తరగతి విద్యార్థి షేక్‌ తౌషిక్‌(11) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే.

తౌషిక్‌ మృతిపై ముమ్మర దర్యాప్తు
విద్యార్థి తౌషిక్‌ మృతిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మండలంలోని మూలగుంట పాడు శ్రీచైతన్య నవోదయ స్కూల్‌ హాస్టల్‌లో ఫిబ్రవరి 14న కనిగిరి చెందిన ఆరవ తరగతి విద్యార్థి షేక్‌ తౌషిక్‌(11) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే.