కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు.

కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు.