కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రేపు (బుధవారం) కీలక తీర్పు ఇవ్వనుంది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధతపై మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు సవాల్ చేసిన నేపథ్యంలో ఈ తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రేపు (బుధవారం) కీలక తీర్పు ఇవ్వనుంది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధతపై మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు సవాల్ చేసిన నేపథ్యంలో ఈ తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.