బాధిత మత్స్యకారులకు రూ.కోటి ఇవ్వాలి

సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు, ప్రమాదంనుంచి బయటపడ్డ బోటు యజమాని కారి చిన్నాకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ డిమాండ్‌ చేశారు.

బాధిత మత్స్యకారులకు రూ.కోటి ఇవ్వాలి
సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు, ప్రమాదంనుంచి బయటపడ్డ బోటు యజమాని కారి చిన్నాకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ డిమాండ్‌ చేశారు.