బలమైన రాష్ట్రాలతోనే పటిష్ఠ భారత్‌

బలమైన రాష్ట్రాలతోనే పటిష్ఠ భారత్‌ ఆవిర్భవిస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. స్పీడ్‌, సుస్థిరత, సర్వీసు.. ఏపీ ప్రత్యేకతలుగా వెల్లడించారు.

బలమైన రాష్ట్రాలతోనే పటిష్ఠ భారత్‌
బలమైన రాష్ట్రాలతోనే పటిష్ఠ భారత్‌ ఆవిర్భవిస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. స్పీడ్‌, సుస్థిరత, సర్వీసు.. ఏపీ ప్రత్యేకతలుగా వెల్లడించారు.