ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది. వారాంతపు సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది. వారాంతపు సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.