Biomarker tests at KGH
కిడ్నీవ్యాధి నివారణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యాధి మూలాలు ప్రాథమిక దశలోనే గుర్తించేలా బయోమార్కర్ పరీక్షలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్దానం ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
Biomarker tests at KGH
కిడ్నీవ్యాధి నివారణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యాధి మూలాలు ప్రాథమిక దశలోనే గుర్తించేలా బయోమార్కర్ పరీక్షలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్దానం ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.