మోదీ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమాలు: మంత్రి సత్యకుమార్
మోదీ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమాలు: మంత్రి సత్యకుమార్
ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూన్ 5 నుంచి 21 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూన్ 5 నుంచి 21 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.