మద్దతు ధరతో రైతుకు న్యాయం

కంభం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం-డీ 200 పరిధిలో ఏపీ మార్కెట్‌, నా ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధరపై శనగలు, కందులు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు.

మద్దతు ధరతో రైతుకు న్యాయం
కంభం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం-డీ 200 పరిధిలో ఏపీ మార్కెట్‌, నా ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధరపై శనగలు, కందులు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు.