రూ.5 కోట్ల డ్రగ్స్‌ దహనం

డ్రగ్స్‌ నిర్మూలన చట్టం కింద వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.5.02కోట్ల విలువైన 833.18కిలోల మాదకద్రవ్యాలను సైదరాబాద్‌ పోలీసులు శనివారం కాల్చేశారు.

రూ.5 కోట్ల డ్రగ్స్‌ దహనం
డ్రగ్స్‌ నిర్మూలన చట్టం కింద వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.5.02కోట్ల విలువైన 833.18కిలోల మాదకద్రవ్యాలను సైదరాబాద్‌ పోలీసులు శనివారం కాల్చేశారు.