రామగుండం గురుకుల పాఠశాల పక్కన గల 26 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ అన్నారు. శనివారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
రామగుండం గురుకుల పాఠశాల పక్కన గల 26 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ అన్నారు. శనివారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.