రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం.. ప్రభుత్వ నిర్ణయం

అత్యవసర వైద్య సేవల మెరుగుదల దిశగా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడేవారికి 1.5 లక్షల రూపాయల వరకూ ఉచితంగా వైద్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర పథకమైన పీఎం - రాహత్ పథకాన్ని శనివారం నుంచి ఏపీలో అమల్లోకి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. దీని వలన బాధితులకు సత్వరమే మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం.. ప్రభుత్వ నిర్ణయం
అత్యవసర వైద్య సేవల మెరుగుదల దిశగా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడేవారికి 1.5 లక్షల రూపాయల వరకూ ఉచితంగా వైద్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర పథకమైన పీఎం - రాహత్ పథకాన్ని శనివారం నుంచి ఏపీలో అమల్లోకి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. దీని వలన బాధితులకు సత్వరమే మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు.