రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌

రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ బండి రాజశేఖర్‌ ఆరోపించారు.

రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌
రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ బండి రాజశేఖర్‌ ఆరోపించారు.