ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొండపై వున్న ఆలయంలో స్వామి నిజరూపానికి తెల్లవారుజామున మూడు గంటలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొండపై వున్న ఆలయంలో స్వామి నిజరూపానికి తెల్లవారుజామున మూడు గంటలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభించారు.