వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదం : విచారణకు హైలెవల్‌ కమిటీ - మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా!

Vizag Steel Plant Tragedy : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదం : విచారణకు హైలెవల్‌ కమిటీ - మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా!
Vizag Steel Plant Tragedy : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.