వేట్లపాలెం పేలుడు ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కులు అందజేత
కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో వేట్లపాలెంలో పేలుడు ఘటనలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేసింది.