వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి: అయ్యన్నపాత్రుడు

వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు జగన్ అండ్ కో అడ్డుపడటం భావ్యం కాదని పేర్కొన్నారు.

వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి: అయ్యన్నపాత్రుడు
వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు జగన్ అండ్ కో అడ్డుపడటం భావ్యం కాదని పేర్కొన్నారు.