MLA: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం

ప్రజా సమస్యలు పరిష్కరిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పట్టణంలోని కృష్ణాపురం ఒకటో రోడ్డు, రెండో రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.

MLA: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం
ప్రజా సమస్యలు పరిష్కరిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పట్టణంలోని కృష్ణాపురం ఒకటో రోడ్డు, రెండో రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.