శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి

క్రైస్తవ మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని కోరుతూ సోమవారం చేపడుతున్న క్రైస్తవుల శాంతి ర్యాలీని వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని అంబేడ్కర్‌ భవన సాధన కమిటీ చైౖర్మన్‌ కదిరికోట ఆదెన్న, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్‌, యన్‌సీసీ కదిరికోట వెస్లీ సునీల్‌ల పిలుపునిచ్చారు.

శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి
క్రైస్తవ మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని కోరుతూ సోమవారం చేపడుతున్న క్రైస్తవుల శాంతి ర్యాలీని వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని అంబేడ్కర్‌ భవన సాధన కమిటీ చైౖర్మన్‌ కదిరికోట ఆదెన్న, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్‌, యన్‌సీసీ కదిరికోట వెస్లీ సునీల్‌ల పిలుపునిచ్చారు.