వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రుంలో జన్మించిన ఆంజనేయుడు శ్రీరాముడి భక్తుడు. మహాధీశాలి. వీరుడు. సర్వ సమర్ధుడు. సప్త చిరంజీవుల్లో ఒకడు. శివపురాణం-రుద్రసంహితలో చెప్పినట్లుగా శివాంశా సంభూతుడైన ఆంజనేయుడు విష్ణు స్వరూపుడైన శ్రీరాముడిని కొలుస్తూ వ్యాకరణ, నీతి, త్తత్వ, వాస్తు శాస్త్ర కోవిదుడిగా, బుద్ధి పరాక్రమాలను చూపే వ్యక్తిగా రామాయణంలో దర్శనమిస్తాడు.
వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రుంలో జన్మించిన ఆంజనేయుడు శ్రీరాముడి భక్తుడు. మహాధీశాలి. వీరుడు. సర్వ సమర్ధుడు. సప్త చిరంజీవుల్లో ఒకడు. శివపురాణం-రుద్రసంహితలో చెప్పినట్లుగా శివాంశా సంభూతుడైన ఆంజనేయుడు విష్ణు స్వరూపుడైన శ్రీరాముడిని కొలుస్తూ వ్యాకరణ, నీతి, త్తత్వ, వాస్తు శాస్త్ర కోవిదుడిగా, బుద్ధి పరాక్రమాలను చూపే వ్యక్తిగా రామాయణంలో దర్శనమిస్తాడు.