జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొను గోలు చేయడంతో పాటు హమాలీల కొరతను నివారించాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతులతో ధర్నా చేయనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రకటించారు.
జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొను గోలు చేయడంతో పాటు హమాలీల కొరతను నివారించాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతులతో ధర్నా చేయనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రకటించారు.