సింగరేణి యాజమాన్యం రాని లాభాలు చూపించి కార్మికులను మోసం చేసింది :  నర్సింహరావు

సింగరేణి యాజమాన్యం రాని లాభాలు చూపించి కార్మికులను మోసం చేసిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నర్సింహారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సింగరేణి యాజమాన్యం రాని లాభాలు చూపించి కార్మికులను మోసం చేసింది :  నర్సింహరావు
సింగరేణి యాజమాన్యం రాని లాభాలు చూపించి కార్మికులను మోసం చేసిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నర్సింహారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.