ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టుతున్న నేపథ్యంలో దీన్ని సమర్థవంతంగా, వేగంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి బీఎల్వోలకు తోడుగా బీఎల్ఏలు, విద్యావంతులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్వో), నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టుతున్న నేపథ్యంలో దీన్ని సమర్థవంతంగా, వేగంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి బీఎల్వోలకు తోడుగా బీఎల్ఏలు, విద్యావంతులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్వో), నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.