సోషల్ మీడియా ఎక్కువగా వాడుతారా? అయితే మీరిక తప్పించుకోలేరు.. థర్డ్ ఐ నిఘాతో..
సోషల్ మీడియా ఎక్కువగా వాడుతారా? అయితే మీరిక తప్పించుకోలేరు.. థర్డ్ ఐ నిఘాతో..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోషల్ మీడియాపై నిఘా పెట్టింది. ఆత్మహత్య సంకేతాలు ఇచ్చే పోస్టులపై మెటాతో సమన్వయంతో ప్రాణాలను కాపాడుతోంది. గత 7 నెలల్లో 800 మందిని రక్షించింది. మహిళలను వేధించడం, ఫేక్ న్యూస్ వంటి దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రతి డిజిటల్ కదలిక రికార్డవుతుంది కాబట్టి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోషల్ మీడియాపై నిఘా పెట్టింది. ఆత్మహత్య సంకేతాలు ఇచ్చే పోస్టులపై మెటాతో సమన్వయంతో ప్రాణాలను కాపాడుతోంది. గత 7 నెలల్లో 800 మందిని రక్షించింది. మహిళలను వేధించడం, ఫేక్ న్యూస్ వంటి దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రతి డిజిటల్ కదలిక రికార్డవుతుంది కాబట్టి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.