స్మార్ట్‌ఫోన్ కొనడం ప్రాణాల మీదకు తెచ్చింది.. ఈఎంఐ భయంతో యువకుడి ఆత్మహత్య!

మెదక్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఈఎంఐపై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో జరిగింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్మార్ట్‌ఫోన్ కొనడం ప్రాణాల మీదకు తెచ్చింది.. ఈఎంఐ భయంతో యువకుడి ఆత్మహత్య!
మెదక్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఈఎంఐపై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో జరిగింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.