హైదరాబాద్‌లో బయో-టెర్రర్ కుట్ర.. డాక్టర్‌తో సహా ముగ్గురిపై ఎన్ఐఏ చార్జ్‌షీట్!

హైదరాబాద్ డాక్టరు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ బయో-టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. రిసిన్ విషంతో సామూహిక హత్యలకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్‌లో బయో-టెర్రర్ కుట్ర.. డాక్టర్‌తో సహా ముగ్గురిపై ఎన్ఐఏ చార్జ్‌షీట్!
హైదరాబాద్ డాక్టరు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ బయో-టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. రిసిన్ విషంతో సామూహిక హత్యలకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.