అంబసత్రంలోని హరిదాస మండపంలో బుధవారం భద్రాచలం సీతారామచంద్రస్వామికి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్ సేవ ఘనంగా జరిగింది. వేదపాఠశాల విద్యార్థులకు వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామిని ఊరేగింపుగా అంబసత్రానికి తీసుకెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలు,వేద పారాయణాలు తర్వాత హారతులు ఇచ్చారు.
అంబసత్రంలోని హరిదాస మండపంలో బుధవారం భద్రాచలం సీతారామచంద్రస్వామికి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్ సేవ ఘనంగా జరిగింది. వేదపాఠశాల విద్యార్థులకు వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామిని ఊరేగింపుగా అంబసత్రానికి తీసుకెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలు,వేద పారాయణాలు తర్వాత హారతులు ఇచ్చారు.