అమిత్ షా పిలిచినందుకే యూసఫ్ పఠాన్ ఢిల్లీకి పోయిండు.. మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు

West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. సుమారు 20 మంది టీఎంసీ రెబెల్ ఎంపీలు ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు ప్రకటించారనే వార్తలు వస్తున్నాయి.

అమిత్ షా పిలిచినందుకే యూసఫ్ పఠాన్ ఢిల్లీకి పోయిండు.. మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు
West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. సుమారు 20 మంది టీఎంసీ రెబెల్ ఎంపీలు ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు ప్రకటించారనే వార్తలు వస్తున్నాయి.