ఆర్థిక వృద్ధికి నీరే పునాదికేంద్ర మంత్రి పాటిల్

దేశ ఆర్థిక వృద్ధికి, ఆహార భద్రతకు, పర్యావరణ సుస్థిరతకు నీరే పునాది అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, భూగర్భ జలాలు తగ్గిపోవడం, అర్బనైజేషన్ పెరగడం వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు.

ఆర్థిక వృద్ధికి నీరే పునాదికేంద్ర మంత్రి పాటిల్
దేశ ఆర్థిక వృద్ధికి, ఆహార భద్రతకు, పర్యావరణ సుస్థిరతకు నీరే పునాది అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, భూగర్భ జలాలు తగ్గిపోవడం, అర్బనైజేషన్ పెరగడం వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు.