ఇరాన్‌కు సాయం చేసి.. సౌదీ జైల్లో చిక్కుకున్న భారతీయ సోదరులు.. అసలేం జరిగిందంటే?

ఇరాన్ దేశంలో యుద్ధం కారణంగా నలిగిపోతున్న బాధితులకు మానవతా దృక్పథంతో సహాయం చేయాలనుకున్న ఆశ.. ఇద్దరు భారతీయ సోదరుల జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. భారతదేశంలోని ఇరాన్ ఎంబసీ ఖాతాకు కేవలం 200 రియాళ్లను పంపిన నేరానికి.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాహిబ్, జాఫర్‌లను సౌదీ అరేబియా పోలీసులు దమ్మామ్‌లో నిర్బంధించారు. మార్చి నెల నుంచి ఆచూకీ లేకుండా పోయిన తమ పిల్లలను రక్షించాలంటూ పక్షవాతంతో ఉన్న వారి వృద్ధ తండ్రి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇరాన్‌కు సాయం చేసి.. సౌదీ జైల్లో చిక్కుకున్న భారతీయ సోదరులు.. అసలేం జరిగిందంటే?
ఇరాన్ దేశంలో యుద్ధం కారణంగా నలిగిపోతున్న బాధితులకు మానవతా దృక్పథంతో సహాయం చేయాలనుకున్న ఆశ.. ఇద్దరు భారతీయ సోదరుల జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. భారతదేశంలోని ఇరాన్ ఎంబసీ ఖాతాకు కేవలం 200 రియాళ్లను పంపిన నేరానికి.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాహిబ్, జాఫర్‌లను సౌదీ అరేబియా పోలీసులు దమ్మామ్‌లో నిర్బంధించారు. మార్చి నెల నుంచి ఆచూకీ లేకుండా పోయిన తమ పిల్లలను రక్షించాలంటూ పక్షవాతంతో ఉన్న వారి వృద్ధ తండ్రి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.