ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జంతువుల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముత్యాలలో కోతులు ఇళ్లలోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నెల రోజుల్లో కుక్కలు, కోతులు, పిల్లుల దాడిలో 206 మంది గాయపడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ప్రజలు ఈ బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జంతువుల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముత్యాలలో కోతులు ఇళ్లలోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నెల రోజుల్లో కుక్కలు, కోతులు, పిల్లుల దాడిలో 206 మంది గాయపడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ప్రజలు ఈ బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.