ఎంఐఎంపై భయమా? ప్రేమా? : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డి

భూ వ్యవహారాలు, చెరువుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సామాన్య ప్రజలపై వేగంగా చర్యలు తీసుకుంటూ, ఎంఐఎంకు సంబంధించిన అంశాల్లో మాత్రం అదే చొరవ చూపడం లేదని విమర్శించారు. చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎంఐఎంపై భయమా? ప్రేమా? : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
భూ వ్యవహారాలు, చెరువుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సామాన్య ప్రజలపై వేగంగా చర్యలు తీసుకుంటూ, ఎంఐఎంకు సంబంధించిన అంశాల్లో మాత్రం అదే చొరవ చూపడం లేదని విమర్శించారు. చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.