ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రిటైర్ అయినా మళ్లీ ఉద్యోగం..
ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రిటైర్ అయినా మళ్లీ ఉద్యోగం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు కీలక శుభవార్త అందించింది. రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జీవో ఎంఎస్ నెం.45 జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు తిరిగి విధుల్లో చేరే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు కీలక శుభవార్త అందించింది. రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జీవో ఎంఎస్ నెం.45 జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు తిరిగి విధుల్లో చేరే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.