ఏపీఐసెట్‌ కన్వీనర్‌గా ఏయూ ప్రొఫెసర్‌ ఎం.శశి

రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలకు కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీఐసెట్‌ కన్వీనర్‌గా ఏయూ ప్రొఫెసర్‌ ఎం.శశి
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలకు కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.