ఏపీలో రూ. 20కే కిలో గోధుమ పిండి - రేషన్ షాపుల్లో పంపిణీ ప్రారంభం

ఏపీలోని రేషన్ కార్డుదారులకు మరో శుభవార్త వచ్చేసింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద అర్బన్‌ ప్రాంతాల్లోని కార్డుదారులకు కిలో రూ. 20కు గోధుమ పిండిని అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించింది.

ఏపీలో రూ. 20కే కిలో గోధుమ పిండి - రేషన్ షాపుల్లో పంపిణీ ప్రారంభం
ఏపీలోని రేషన్ కార్డుదారులకు మరో శుభవార్త వచ్చేసింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద అర్బన్‌ ప్రాంతాల్లోని కార్డుదారులకు కిలో రూ. 20కు గోధుమ పిండిని అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించింది.