ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 51 మంది డాక్టర్లు శాశ్వతంగా తొలగింపు..

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా విధులకు అనధికారికంగా దూరంగా ఉంటున్న 51 మంది వైద్యులపై చర్యలు తీసుకుంది. వీరిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఏపీ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. విధులకు గైర్హాజరు అవుతున్న వైద్యులపై మండిపడిన మంత్రి సత్యకుమార్ యాదవ్.. బాధ్యతారాహిత్యాన్ని ఎంత మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 51 మంది డాక్టర్లు శాశ్వతంగా తొలగింపు..
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా విధులకు అనధికారికంగా దూరంగా ఉంటున్న 51 మంది వైద్యులపై చర్యలు తీసుకుంది. వీరిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఏపీ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. విధులకు గైర్హాజరు అవుతున్న వైద్యులపై మండిపడిన మంత్రి సత్యకుమార్ యాదవ్.. బాధ్యతారాహిత్యాన్ని ఎంత మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.