ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు నగదు చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు నగదు చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలన్నారు.