కేజ్రీవాల్, కవితలకు బిగ్ రిలీఫ్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు

మూడేళ్లుగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్యాప్తు సంస్థల వద్ద సరైన ఆధారాలు లేవంటూ.. ఇదంతా ఊహాజనిత కుట్ర మాత్రమే అని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితలకు ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది. దీంతో అటు బీఆర్ఎస్, ఇటు ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.

కేజ్రీవాల్, కవితలకు బిగ్ రిలీఫ్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు
మూడేళ్లుగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్యాప్తు సంస్థల వద్ద సరైన ఆధారాలు లేవంటూ.. ఇదంతా ఊహాజనిత కుట్ర మాత్రమే అని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితలకు ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది. దీంతో అటు బీఆర్ఎస్, ఇటు ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.