కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. నెట్జీరో విధానాన్ని అమలు చేస్తున్న ఇళ్ల పరిశీలన
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నలగంపల్లె గ్రామంలో నెట్జీరో విధానాన్ని అవలంభిస్తోన్న ఇళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు.